Suicide | ఓ ప్రయివేటు ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నిషీయన్గా పని చేస్తున్న ఓ యువకుడు (18) వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నల్లగొండ జిల్లా శివార్లలో శనివారం తెల్ల�
సికింద్రాబాద్: గాంధీ దవాఖానలో పేషేంటుకు సహకులుగా వచ్చిన ఇద్దరు మహిళలకు దవాఖాన సిబ్బంది ఒకరు మత్తుమందు ఇచ్చి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితులు చిలకలగూడ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబ్నగర్�
హైదరాబాద్ : వివిధ ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ మంగళవారం వెల్లడించింది. ఆంగ్ల మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు 20 మంది, తెలుగు మాధ్యమం ఎస్జీటీ ఉద్యోగాలకు 75 మంది ఎంపికైనట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. అ�