గతంలో అయోధ్య రామాలయం అంశం ఎప్పుడు, ఎక్కడ చర్చకు వచ్చినా వెంటనే గుర్తుకు వచ్చేది ఇద్దరే ఇద్దరు. వాళ్లే బీజేపీ సీనియర్ నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అయితే ఉత్తరప్రదేశ్లోని అదే అయోధ్యలో దశాబ్ద�
బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ నిర్వహించిన రథ యాత్ర దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది. మందిర్ రాజకీయాలకు ఈ రథయాత్ర పునాదిగా మారింది. ఇంత పాపులర్ అయిన రథయాత్రకు గాన కోకిల లతా మంగేష్క