‘మంత్రి వివేక్, ఎంపీ వంశీకృష్ణతో తమకు ప్రాణహాని ఉన్నది. తమను, తమ కుటుంబ సభ్యులను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు’ అని క్యాతనపల్లి మున్సిపాలిటీ మహిళా కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తంచేశారు.
Vivek Venkataswamy | మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామికి నిరసన సెగ తగిలింది. తమ ప్రాంత సమస్యలపై క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు మంత్రిని నిలదీశారు.