చెరువుల సమీపంలో బఫర్ల జోన్ల వద్ద హద్దుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా 489 చెరువులు ఉన్నాయి. చెరువుల సమీపంలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖలు సంయుక్తంగా త్వరలోనే సర్వేలు నిర్వహిం�
అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందేలా తనకు ప్రప్రథమ స్థానాన్ని కల్పించిన నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకొని నియోజకవర్గాన్ని మరింత అ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారంలోని ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఉక్కుపాదం మోపారు. సర్వేనంబర్ 307, 329, 342లో వెలిసిన 350 పైగా అక్రమ నిర్మాణాలను ఒక్క రోజే నేలమట్టం చే�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న రెవెన్యూ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరు తూ స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుక్రవారం అసెంబ్లీలో ప్రస్తావించారు.