కుత్బుల్లాపూర్ పరిధిలోని బౌరంపేటలో ఉన్న ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనం(జువైనల్ హోం) నుంచి 8 మంది బాల నేరస్తులు తప్పించుకున్నారు. సూరారం పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను
ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు.