యుద్ధభూమిలో ఉభయసేనల మధ్య రథం నిలపవలసిందిగా శ్రీకృష్ణుడిని కోరాడు అర్జునుడు. వాసుదేవుడు రథాన్ని అలాగే మధ్యలో నిలిపి రెండు సేనలనూ ఒక్కసారి చూడమన్నాడు. ఇరుపక్షాల్లో ఉన్న బంధుజనాన్ని చూడగానే అర్జునుడికి �
స్వార్థ ప్రయోజనాల కోసం జరిగే యుద్ధాలను భగవద్గీత ఎన్నడూ ప్రోత్సహించదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో వేర్వేరు చోట్ల రకరకాల యుద్ధాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని దశాబ్దాలుగా కొనసా
కురుక్షేత్ర సంగ్రామం పూర్తయింది. అంపశయ్యపై ఉన్నాడు భీష్ముడు. ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆధ్యాత్మిక, ధార్మిక విషయాలను బోధిస్తూ అంతిమ క్షణాలను ఆనందంగా అనుభవిస్తున్నాడు. ధర్మరాజు సహా పాండవులు, ఇతర