తనకు అతీత శక్తులున్నాయని నమ్మించిన ఓ కేటుగాడు వనపర్తి జిల్లా పెబ్బేరులోని దంపతుల నుంచి రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశాడు. వివరాల్లోకి వెళ్తే.. పెబ్బేరులో వెంకటేశ్, పద్మ దంపతులు భాగ్యలక్ష్మి హోటల్ను న�
మూఢ నమ్మకాల ము సుగులో ఓ కుటుంబాన్ని నిండా ముంచేశారు కేటుగాళ్లు. అమాయకత్వం, అత్యాశను ఆసరా చేసుకొ న్న మోసగాడు రూ.3.50 కోట్లు దండుకొని ముఖం చాటేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనపర్తి జిల్లా పెబ్బే�