ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ద్వానా శాస్త్రి జయంతి సందర్భంగా ప్రముఖ రచయిత డాక్టర్ కూరెళ్ల విఠలాచార్యకు ద్వానా శాస్త్రి స్మారక పురస్కారం ప్రదానం చేశారు. కిన్నెర ఆర్ట్స్ థియేటర్స్, ద్వానా సాహితీ కుటీర
హుస్నాబాద్, డిసెంబర్ 15: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెల్ల గ్రామ శివారులో రాష్ట్ర కూటుల పాలన నాటి జైన శిల్పాలు వెలుగుచూశాయి. పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తన బృందంతో కలిసి బుధవారం