అమరావతి : కుప్పం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డదారిన గెలుపొందేందుకు కుట్రలు పన్నుతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించార
Minister Balineni : కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకున్నదని మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి చెప్పారు. కుప్పంలో ఎలాగైనా గెలవాలని ఓటుకు రూ.5 వేలు పంపిణీ...