ఆ మధ్య కాస్త నిదానించిన నిత్యామీనన్ గత ఏడాది ‘తిరు’ సినిమాతో మళ్లీ జూలు విదిల్చింది. అటు తమిళంలో, ఇటు తెలుగులో మంచి హిట్ అందుకుంది. దాదాపు తన కెరీర్ ముగిసిందని అందరూ అనుకుంటున్న సమయంలో వచ్చిన ‘తిరు’ ని
నిత్యామీనన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. స్వప్న సినిమాస్ సంస్థ నిర్మించింది. గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు శ్రీనివాస్ స్క్రీన్ప్లే, సంభాషణలందించారు.
Babu Mohan | ఎనభై, తొంభైయవ దశకంలోని కమెడీయన్లలో బాబు మోహన్ ఒకరు. ఆయన కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్విన ప్రేక్షకులెందరో. మరీ ముఖ్యంగా కోట శ్రీనివాస్తో కలిసి సినిమాల్లో ఆయన చేసిన కామెడీ అంతా ఇంతా కాదు.