పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అవి తీవ్ర దుమారాన్నే రేపాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సీఎం కేజ్�
పంజాబ్లో ఆప్ ఘనవిజయంతో ఆ పార్టీ నేతలు సంబరాల్లో మునిగితేలుతున్నారు. యూపీలోని ఘజియాబాద్లో ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ నివాసం వెలుపల ఢిల్లీ ఎమ్మెల్యే నరేష్ బల్యాన్ నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణ
న్యూఢిల్లీ: వై కేటగిరీ భద్రతను తాను కోరలేదని, అది తనకు అవసరం లేదని ఆప్ రెబల్ నేత కుమార్ విశ్వాస్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రత గురించి అధికారుల నుంచి ఎలాంటి సందేశం రాలేదని చెప్పారు. అ�
ఇటీవలే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అరవింద్ కేజ్రీవాల్పై సంచ�
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేసిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ వ్యాఖ్యలపై ఆమ్ఆద్మీ స్పందించింది. ఆప్ నేత రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. ఈ విషయం ఆయనకు ముందే తెలిస్తే.. 2017 ఎన్నికల
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏదో ఒక రోజు పంజాబ్ ముఖ్యమంత్రి అయినా, లేదంటే ఖలిస్తాన్ ప్రధాని అయినా అవుతానని సీఎం కేజ్రీవాల్ త