పంజాబ్ అసెంబ్లీలో సోమవారం అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు వాకౌట్ చేయటానికి వీల్లేకుండా సభకు తాళం వేయాలని తాళంతోపాటు తాళం చెవి ఉన్న కవర్ను స్పీకర్క�
నిజామాబాద్కు వచ్చేటప్పుడు హైదరాబాద్ను చూస్తుంటే మరికొద్ది కాలంలోనే మనదేశం విశ్వగురువుగా మారటం తథ్యమని అనిపించింది. జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం అందరూ ఇస్తారు.
punjab speaker kultar singh | కేంద్రంలో రాబోయేది కిసాన్ సర్కారేనని పంజాబ్ స్పీకర్ కుల్తార్ సింగ్ సాంద్వాన్ స్పష్టం చేశారు. ప్రస్తుత కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర�