సిద్దిపేట జిల్లాలో మరో రెండు కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. కుకునూర్పల్లి, అక్బర్పేట-భూంపల్లి ఎక్స్ రోడ్ను కొత్త మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త మం�
పల్లె ప్రగతిలో భాగంగా నిర్వహించిన అభివృద్ధి పనులతో పల్లెలు పట్టణాలను తలపిస్తున్నాయని చెప్పడానికి గజ్వేల్ నియోజకవర్గం కొండపాక మండలంలోని కుకునూర్పల్లి గ్రామం అన్ని గ్రామాలకు మోడల్గా నిలుస్తున్నది