MLA Krishna Rao | కూకట్పల్లిలో చేపట్టిన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు.
తొమ్మిదిన్నరేండ్ల కాలంలో కూకట్పల్లి నియోజకవర్గంలో రూ.9వేల కోట్లతో అభివృద్ధి పనులు చేశానని.. మరోసారి ఆశ్వీరదిస్తే మరింత అభివృద్ధి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్పల్లి డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేపట్టిన ఇంటింటికీ పాదయాత్ర శనివారం రెండో రోజుకు చేరింది. మహిళలు ఎమ్మెల్యే కృష్ణారావుకు బొట్టుపెట్టి హారతిచ్చి శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. సం�
మియాపూర్ : పార్టీ సంస్థాగత ఎన్నికల సందర్బంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రతినిధులంతా క్రమశిక్షణతో బాధ్యతా యుతంగా పనిచేసి పార్టీ ప్రతిష్టతను మరింతగా పెంపొందించేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గా�