కేయూ వైస్ చాన్స్లర్ తాటికొండ రమేశ్పై వస్తున్న అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ మంగళవారం యూనివర్సిటీకి రానున్నట్లు సమాచారం.
అవగాహనతో అవకాశాలు.. సహకారంతో అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి అన్నారు. కేయూ సెనేట్హాల్లో గురువారం ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ కెరీర్ ఫోరం’ ఆధ్వర్యంలో
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2023-24 విద్యాసంవత్సరానికి నిర్వహించిన ఐసెట్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ సెమినార్ హాల్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, ఐసె�