‘ప్రధాని మోదీలైన్లోనే సీఎం రేవంత్రెడ్డి ఉన్నడు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోమారు స్పష్టం చేశారు.
హైదరాబాద్..కేటీఆర్కు మధ్య విడదీయరాని బంధం పెనవేసుకున్నది. ఇక్కడి ప్రజలు కేటీఆర్ను తమ ఇంట్లో వ్యక్తిగా స్వీకరించారు. ఒక్క క్లిక్తో సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రజల సమస్యలను పరిష్కరించేవారు. ఎంతో మంది �
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీ) చేసి నగరాన్ని లూటీ చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని, దీనిని అడ్డుకోవాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్