Bus Catches Fire | కేరళలో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. టూరిస్ట్లతో వెళ్తున్న కేరళ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కు చెందిన బస్సు (KSRTC bus)లో మంటలు చెలరేగాయి (Bus Catches Fire).
KSRTC bus rams parked lorry | వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీ వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఇద్దరు పిల్లలతో సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Oommen Chandy: మాజీ సీఎం ఊమెన్ చాందీ కోసం ప్రత్యేక సమాధిని సిద్ధం చేశారు. పుత్తుపల్లి చర్చిలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతారు. ఇక ఆయన పార్దీవదేహాన్ని తిరువనంతపురం నుంచి పుత్తుపల్లికి తీసుకువస్తున్న�