KSRTC bus rams parked lorry | వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీ వెనుక వైపు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. ఇద్దరు పిల్లలతో సహా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Oommen Chandy: మాజీ సీఎం ఊమెన్ చాందీ కోసం ప్రత్యేక సమాధిని సిద్ధం చేశారు. పుత్తుపల్లి చర్చిలో ఆయనకు తుది వీడ్కోలు పలుకుతారు. ఇక ఆయన పార్దీవదేహాన్ని తిరువనంతపురం నుంచి పుత్తుపల్లికి తీసుకువస్తున్న�