నాగార్జున సాగర్ డ్యామ్ను సాధారణ పరిశీలనలో భాగంగా శుక్రవారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు సందర్శించారు. కేఆర్ఎంబీ బృందం సభ్యుడు డాక్టర్ ఆర్ఎస్ సాంఖున ఆధ్వర్యంలో ఈఈ శివ శంకరయ్య, రఘునా
నాగార్జునసాగర్ డ్యాం జల విద్యుత్తు కేంద్రాలను కేఆర్ఎంబీ సభ్యుడు, ఈఈ శ్రీనివాస్ టెయిల్పాండ్ ఎస్ఈ రమణతో కలిసి శుక్రవారం సందర్శించారు. మెయింటెన్స్ పనులు చేయడానికి డ్యామ్పైకి సీఆర్పీఎఫ్ బలగాలు
తగిన ప్రొటోకాల్ రూపొందించాలి శ్రీశైలం ఎండీడీఎల్నూ సవరించాలి కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీటి కేటాయింపులు పూర్తయ్యేంత వరకూ కృష్ణా జలాలను తెలంగాణ, ఆం�
కేఆర్ఎంబీ బృందం | నాగార్జునసాగర్లో కృష్ణా బోర్డుకు చెందిన 12 మంది బృంద సభ్యులు రెండు రోజుల పాటు పర్యటించి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్వహణ అంశాలను అధ్యయనం చేశారు.