భగవాన్ శ్రీకృష్ణుని దివ్యత్వాన్నీ, ధీరత్వాన్నీ, ఆధ్యాత్మిక ప్రభావాన్నీ తెలియజేస్తూ రూపొందుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘శ్రీకృష్ణ అవతార్ ఇన్ మహోబా’. 11, 12వ శతాబ్దాల నాటి ‘మహోబా’ సాంస్కృతిక వైభవాన్ని కూ�
కన్నయ్య రూపు కన్నంతనే ఎన్నో వింతలు గోచరమవుతాయి. శిఖలో నెమలి పింఛం ముచ్చటగొలుపుతుంది. విజయహారంగా ధరించిన వైజయంతిమాల నిత్యనూతనంగా దర్శనమిస్తుంది. ఇక నల్లనయ్య చల్లని చేతుల్లో ఒదిగిపోయిన మురళిది ప్రత్యేక
కృష్ణతత్వం.. విశ్వవ్యాప్తమైంది. ప్రపంచానికి ‘గీత’ను కానుకగా అందించిన ఆ దేవదేవుణ్ని.. భూ మండలమంతా భక్తితో కొలుస్తున్నది. ఆ కన్నయ్య జన్మదిన వేడుకలను.. కన్నులపండువగా నిర్వహిస్తున్నది. ప్రాంతాలు-భాషలకు అతీత�