ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎమ్మార్పీ)ను ఆన్గోయింగ్ ప్రాజెక్టుగా గుర్తించడం లేదని ఆంధ్రప్రదేశ్ తరఫు సాక్షి అనిల్కుమార్ గోయెల్ పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన కృష్ణాజలాలను తెల�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీకి ప్రత్యేక ట్రిబ్యునల్ అవసరమే లేదని ఏపీ సర్కారు పేర్కొన్నది. ఈ మేరకు బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ దాఖలు చేసిన స్టేట్మెంట్ ఆఫ్ కేస్�
కృష్ణా నదీ జలాలను 66ః34నిష్పత్తిలో నియోగించుకునేందుకు ఏడాది కాలపరిమితితో చేసుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక చెల్లబోదని, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఈ నీటి సంవత్సరం నుం�