గులాబీ పార్టీలో ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు ఎన్నికల జోష్లో నిమగ్నమయ్యారు. తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సాధించిన ప్రగతితో మరోసారి హ్యాట్
కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మేరకే ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై టోల్ వసూలు లీజు ఒప్పందం జరిగిందని మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. లీ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సప్తగిరి ఎన్క్లేవ్లో ఆయన పర్యటించి..