అధికారులు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయకుండా జుక్కల్ మండలంలోని కౌలాస్నాలా ప్రాజెక్టు గేట్లు మంగళవారం ఎత్తడంతో ప్రమాదం చోటుచేసుకున్నది. బిచ్కుంద మండలంలోని చిన్నదేవాడ వాగులో ఒక్కసారిగా వరద పెర
కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నిజాంసాగర్ (Nizamsagar) జలాశయానికి వరద పోటెత్తింది. ఎగువ నుంచి 2,31,363 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు ఎత్తి 1,99,244 క్యూసెక్కుల నీట�