నవగ్రహాల కల్యాణం జరిపించడం వల్ల అన్ని రకాల అరిష్టాలు తొలిగిపోతాయని కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి అన్నారు. అయోధ్యలోని శ్రీరామ మందిరంలో బాల రాముడి ప్రాణప్రతిష్ఠ జరపడం ఎంతో సంతోషంగా �
కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరిపీఠం ఆధ్వర్యంలో జగద్గురు సిద్ధేశ్వరానందభారతి మహాస్వామి 88వ అవతరణోత్సవం సందర్భంగా దేశంలోనే తొలిసారిగా ఈ నెల 21 నుంచి 28 వరకు 108 హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగాన్ని నిర్వహిస్త�