బహుళ ప్రయోజనాలతో నగరాభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నగర మౌలిక వసతులకు పెద్దపీట వేసి, కేసీఆర్ ప్రభుత్వం రూ.140 కోట్లు ఖ
దేశంలోనే రెండో అతిపెద్ద నైట్ సఫారీ పార్క్ ప్రతిపాదనలు అటకెక్కాయి. విదేశీ తరహాలో నిశాచర వన్య మృగాలతో పర్యాటక ప్రాంతాన్నీ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తీర్చిదిద్ది కార్యరూపంలోకి తీసుకొచ్చినా... కాంగ్రె