కరీంనగర్ కార్పొరేషన్లో కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు బొమ్మకల్, దుర్శేడ్, గోపాల్పూర్, మల్కాపూర్, చింతకుంట గ్రామాలను నాలుగు నెలల క్రితమే విలీనం చేశారు. తర్వాత ఆయా గ్రామాల నుంచి రికార్డులను స్వాధీ
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తారనే ప్రచారంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ పేర్కొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2022 ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించగా, రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు అవార్డులకు ఎంపికయ్యాయి. దీనిలో 25వేల లోపు ఉన్న జనాభా ఉన్న మున్సిపల్లో కొత్తపల్లి మున్సిపల్ మొదటి ర్య�