Kothagudem DSP | కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రహమాన్ మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తస్రావం జరుగుతున్న ఇద్దరు మహిళలకు మహిళలకు ధైర్యం చెప్పారు. అధికారిక పర్యటన నిమిత్తం వెళ్తున్న సమయంలో గాయపడి
పంచాయతీ ఎన్నికలు నిష్పక్షపాతంగా, శాంతియుతంగా జరగడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. జరుగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం