కొత్తగూడెం ఏరియా జీఎం ఎం.శాలెం రాజు ఉత్తమ అధికారిగా ఎంపికై గణతంత్ర దినోత్సవం నాడు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డి.కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేస�
పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం మనందరి ప్రాథమిక బాధ్యత అని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం.శాలెం రాజు అన్నారు. సోమవారం కొత్తగూడెం ఏరియాలోని జీఎం కార్యాలయం నందు ఉద్యోగులకు వినాయక మట్టి విగ్రహాలను