జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
MLA Sanjay | కోరుట్ల నియోజకవర్గంలో పెండింగ్ పనుల పూర్తికి నిధులిచ్చి, అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి చివరి ఆయకట్టుకూ నీరందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరినట్టు ఎ�
Interview | ‘వైద్యవృత్తిలో కంటే రాజకీయాల్లోనే ప్రజాసేవ చేయడానికి విస్తృతి ఎక్కువ. అందుకే నేరుగా నా కోరుట్ల బలగానికి సేవ చేయాలన్న ఆశయంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చా. ఇప్పుడు నిలిపిన దార్శనికుడు, రాజనీతిజ్ఞుడైన సీ�