తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సెన్సేషనల్ కాంబినేషన్స్లో ఎన్టీఆర్, కొరటాల శివ కూడా ఒకటి. ఈ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా ఎంతటి విజయం సాధించిందనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఐ
ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతాగ్యారేజ్ మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ కలిసి రెండోసారి పాన్ ఇండియా ప్రాజెక్టుతో వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ దర్శకులలో కొరటాల శివ ఒకరు. ఇప్పటి వరకు చేసిన నాలుగు సినిమాలతో విజయాలు అందుకున్నారు. 2013లో మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల.. దానికి ముందు బృందావనం, మున్న�
రచయిత నుండి దర్శకుడిగా మారి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులని అలరిస్తున్న స్టైలిష్ దర్శకుడు కొరటాల శివ. తీసిన ప్రతి సినిమాను విజయ పంథాలో నడిపించి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అంది�
కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సుమారు రెండేళ్ల క్రితం మొదలైన ఈ చిత్రం కోవిడ్ ఎఫెక్ట్ తో ఆలస్యమవుతూ వస్తోంది.
కరోనా కారణంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్టు జరిగుంటే ఈ పాటికే సినిమా వచ్చి నెల అయ్యుండేది కూడా.
ఆచార్య..టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబోలో వస్తున్న ఈ చిత్రం దాదాపు రెండేళ్ల నుంచి నిర్మాణ దశలో ఉంది.
రచయిత నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ గత మూడేళ్లుగా ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నాడు. చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్కు కరోనా అడ్డుపడుతుంది. వచ్చే ఏడాది ఆచార్య చిత్రా�
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇంకా 15 రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్ ఉన్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్.
టాలీవుడ్లో ఎన్టీఆర్-కొరటాల కాంబినేషన్ అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. జనతా గ్యారేజ్ చిత్రంతో సినీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసిన ఈ డైరెక్టర్ అండ్ యాక్టర్ మరోసారి ఆడియెన్స్ ముందుకు రాబోతున్న సంగత