ఏనుగులు జనావాసాల్లోకి రావడానికి ఓ ప్రత్యేక కారణమూ ఉన్నదని అటవీ అధికారులు తెలిపారు. పుచ్చ, చెరుకు పంట చేల వైపు అవి ఎంత దూరమైనా సాగిపోతాయని చెప్పారు. దూరం నుంచే ఆ చేల వాసనను ఏనుగులు పసిగడతాయని తెలిపారు.
అమరావతి : కొండపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. దీంతో కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. అక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ర�
అమరావతి : రాష్ట్రంలో జరిగిన 12 మున్సిపాల్టీలు, ఒక కార్పారేషన్కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మున్సిపాల్టీలను దక్కించుకుని కనీస గౌరవాన్ని దక్కించుకుంది. మిగత 11 చోట్ల అధికార వ