కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
ఖమ్మం : జిల్లాలోని కల్లూరి మండలం పెద్దకోరుకొండ గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సాయంత్రం తాటిచెట్టుపై నుండి పడి ఓ గీతకార్మికుడు మృతిచెందాడు. మృతుడిని బండి కొండయ్యగా గుర్తించారు. �