ప్రభుత్వానికి, పార్టీకి నష్టం కలగించేలా వ్యవహరిస్తున్న మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీధర్రావుపై చర్యలు తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ అధిష్టానానికి సొంత ఎమ్మెల్యేలు తేల్చి చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నది ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డేనని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చెప్పారు. బీసీ అయిన పీసీసీ చీఫ్ మహ�
కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు చేసిన ఘాటు వ్యాఖ్యలు చిచ్చు రగిలించాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్గా ఆయన చేసిన విమర్శలు పార్టీలో కలకలం రేపాయి. ఏఐసీసీ నాయకుడు రాహుల్ గాం�