రాష్ట్రంలో ఉద్యాన పంటల రోడ్ మ్యాప్ రూపొందించి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తామని కొండా లక్ష్మణ్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ రాజిరెడ్డి తెలిపారు.
ఉద్యానరంగం అభివృద్ధికి ఒక ప్రణాళిక అవసరమని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ డాక్టర్ దండా రాజిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభ్యుదయ రైతులు, ఎఫ్ప�
యువత విధి నిర్వహణలో నాణ్యమైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని, విద్యార్థులు ఉన్నత లక్ష్యంతోపాటు పనిలో నాణ్యతను చూపితే విజయం మీ దాసోహం అవుతుందని రాష్ట్ర గవర్నర్, ఉద్యాన వర్సిటీ చాన్స్లర్ సీపీ �