సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన పెద్దపట్నం కార్యక్రమాన్ని ఈనెల 26న వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని తిలకి�
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నియామకం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కావడంతో 20మంది సభ్యులతో నాలుగు నెలల
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ఆరోవారం సందర్భంగా ఆదివారం పూర్వపు కరీంనగర్, వరంగల్, హైదరాబాద్, మెదక్ తదితర జిల్లాల నుంచి 25వేల మ�
శివసత్తుల పూనకాలు.. బోనాలు.. బండారి మెరువంగా కొమురవెల్లి క్షేత్రం మల్లన్న నామస్మరణతో మార్మోగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతుండగా.. 4వ ఆదివారానికి 35వేల మంది భక్తులు వచ్చారు.