Komuravelli | చేర్యాల : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మల్లన్న క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో ఆదివారం.. లష్కర్ వారం సందర్భంగా సి
కొమురవెల్లి బ్రహ్మోత్సవాల్లో నేడు 4వ ఆదివారం కావడంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. భక్తులు మల్లన్నను దర్శించుకోవడం, పట్నం వేసి బోనం సమర్పించుకోనున్నారు.