ఎదులాపురం, ఏప్రిల్ 12: గ్రామాల ప్రజలకు మిషన్ భగీరథ నీరు అందేలా చూడాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మిషన్ భగీరథ , పంచాయతీ రాజ్ శాఖ�
భైంసా, ఏప్రిల్ 12: బయటకు వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని ఏఎస్పీ కిరణ్ ఖారే హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని డీఎస్పీ కా�
దస్తురాబాద్, ఏప్రిల్10 : జీవ మనుగడకు అడవులే ఆధారమని, వాటిని ప్రతి ఒక్కరూ సంరక్షించుకోవాలని ఎంపీపీ సింగరి కిషన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించా
విరమణ వయస్సుపై సీఎండీని కలిశాం2400 మంది బదిలీ వర్కర్లకు పదోన్నతులుటీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్శ్రీరాంపూర్లో యూనియన్లో 70 మంది చేరికశ్రీరాంపూర్, ఏప్రిల్ 7: సింగరేణి కార్మికులకు కూడా విరమణ వయస్�
మంత్రి గంగుల ప్రకటనతో చిగురిస్తున్న ఆశలుఉమ్మడి జిల్లాలో పెండింగ్లో 60,458 దరఖాస్తులుమంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 6: మంచిర్యాల జిల్లా వ్యా ప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం 29,001 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయిత
ఎండలు ఎక్కువ కావడంతో పెరుగుతున్న వినియోగంఉక్కపోత నుంచి జనం ఉపశమనంబోథ్, ఏప్రిల్ 4: మార్చి మూడో వారం నుంచే ఎండలు పెరగడంతో జనాలు ఇల్లు దాటి బయటకు రాలేకపోతున్నారు. ఉపశమనం కోసం కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపు�
నిద్రలోనే యువకుడి మృతితల్లిదండ్రులకు గాయాలుమద్యం మత్తులో నడపడం వల్లే ప్రమాదంబెల్లంపల్లి టౌన్, ఏప్రిల్ 4 : కారు అదుపుతప్పి ఇంటి వరం డాలోకి దూసుకెళ్లగా ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన పట్ట
సెలయేళ్ల వద్ద కిలకిల రావాలతో కనువిందుఅరుదైన జాతులతో అభయారణ్యానికి కళకాగజ్నగర్ టౌన్, ఏప్రిల్ 3 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని అటవీ ప్రాంతం వలస పక్షులకు ఆశ్రయమిస్తున్నది. విద�
దండేపల్లి, మార్చి 29 : దండేపల్లి మండలం రెబ్బెన్పెల్లికి చెందిన ఎనిమిది మంది ఆర్మీ జవాన్లను సోమవారం రాత్రి సర్పంచ్ కందుల కల్యాణి ఆధ్వర్యంలో ఎస్ఐలు, పలువురు సన్మానించారు. స్థానిక ఎల్లమ్మ-పోచమ్మ తల్లి ఆలయ
దహెగాం, మార్చి 29: మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వ శాశ్వత రోడ్లు నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా దహెగాం మండలం పీకలగుండం గ్రామ సమీపంలో ఎర్రవాగుపై బ్రిడ్జి పనులు పూర్తిచేయించింది. ఇం�