నిర్మల్ జిల్లాలో సత్ఫలితాలిస్తున్న సేవలుఇప్పటి వరకు 316 మంది బాధితులకు న్యాయంఅండగా నిలుస్తున్న పోలీసుశాఖఫిర్యాదులకు టోల్ ఫ్రీ నంబర్లు 181, 8500540181 ఏర్పాటునిర్మల్ అర్బన్ ఏప్రిల్ 25 : నిత్యం ఎక్కడో ఒక చోట మహ�
ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయంమీర్జాపూర్ శివారులో పదెకరాల స్థలం కేటాయింపుయుద్ధప్రాతిపదికన పనులుభైంసా, ఏప్రిల్ 25 : ప్రత్యేక రాష్ట్రంలో భైంసాలో అల్లర్లకు బ్రేక్ వేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పట్�
ఉట్నూర్, ఏప్రిల్ 24: రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఓ వైపు టీకాకు, మరోవైపు నిర్ధారణ పరీక్షలకు ప్రజలు బారులు తీరుతున్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 45 సంవత్సరాలు దాటిన 24 మం�
8గంటలకే వ్యాపార దుకాణాలు బంద్అత్యవసర సేవలకు మినహాయింపువిస్తృతంగా పోలీసుల తనిఖీలునార్నూర్, ఏప్రిల్ 24: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూ మండల�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్మహాలక్ష్మి వాడలో సీసీ రోడ్లుఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 23: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రే
ఇచ్చోడ, ఏప్రిల్ 23: మండలంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. శుక్రవారం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో 120 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 35 మందికి పాజిటివ్ వచ్చినట్�
బోథ్, ఏప్రిల్ 22: మండల కేంద్రంలో చేపట్టిన స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. గురువారం వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. కర్ఫ్యూలో భాగంగా సీఐ నైలు, ఎస్ఐ రాజు బోథ్తో పాటు సొనాల గ్రామాల్లో రాత్రి సమయంలో త�
సిర్పూర్(టి), ఏప్రిల్ 21 : మండలకేంద్రంతో పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బస్టాండ్ ప్రాంతంలోని పలు కాలనీల్లో వరద నీరు ప్రవహించగా, కొన్ని గ్రామాల్లో రోడ్లపై వర్షప�
శ్రీరాంపూర్, ఏప్రిల్ 20 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుతూ మంగళవారం శ్రీరాంపూర్ ఆర్కే 6గనిపై మైసమ్మ దేవాలయంలో టీబీజీకేఎస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. టీబ�
జైనూర్, ఏప్రిల్ 20: కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ సాయన్న హెచ్చరించారు. మండలకేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, ప్రజలకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర
మంచిర్యాల ఏసీసీ, ఏప్రిల్ 20: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 12 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ను కొనసాగిం చగా 1021 మంది కొవిడ్ టీకా తీసుకున్నారు. మొదటి, రెండో డోస్లకు సంబంధించి వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ �
ఆదిలాబాద్ జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్జీపీ కార్యదర్శులు, సర్పంచ్లతో సమీక్షబేల, ఏప్రిల్ 17 : రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్ల�