కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకొన్నది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ను శనివారం కోర్టు ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.
CJI DY Chandrachud: ప్రభుత్వ ఆస్పత్రి నేలపై తాను ఓ సారి నిద్రపోయినట్లు సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. కోల్కతా కేసు విచారణ సమయంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒకవేళ డాక్టర్లు విధుల్లో చేరకుంటే, అప్�