సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని మల్లన్న ఆలయ సమీపంలో ఉన్న గౌరాయపల్లిలో 17వ శతాబ్దానికి చెందిన పులివేట వీరగల్లులు బయటపడ్డాయి. మంగళవారం కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ బృ�
నంగునూరులో స్థాపనాచార్య శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకుడు కొలిపాక శ్రీనివాస్ సోమవారం తెలిపారు. జైన సాధువు, పుస్తకం, వ్యాసపీఠం, శిష్యులున్నట్లు చెక్కిన శిల్పాన్ని స్థాపన�
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలోని పాటిగడ్డ మీద మట్టితో తయారు చేసిన పూర్వపు నేత పనిముట్టు ‘స్పూల్న్'ను నూతన తెలంగాణ చరిత్ర బృందం అన్వేషకుడు కొలిపాక శ్రీనివాస్ గురువారం గుర్తించారు.
‘కొత్త తెలంగాణ చరిత్ర’ అన్వేషణలో లభ్యం హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో పాటిగడ్డ(పాతవూరు దిబ్బ) మీద శాతవాహన, శాతవాహన పూర్వయుగాల నాటి అపురూపమైన టెర్రకోట వస్తు, శ