ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మంచిర్యాల ఎమ్మెల్యే పీఎస్సార్ ఒంటరైపోయారా.. అంటే అవుననే సమాధానం వస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆదిలాబాద్ జిల్లా నుంచి మంత్రిపదవి రేసు�
New Ramalayam Temple | దండేపల్లి మండలంలోని వెల్గనూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం నూతనంగా నిర్మించిన సీతారామ సహిత ఆంజనేయ ఆలయాన్ని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.