సంగారెడ్డి జిల్లా కోహీర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చి న ప్రభుత్వం, సిబ్బందిని నియమించడం మరిచింది. దీంతో పౌరసేవలు, అభివృద్ధిపై ప్రభావం పడుతున్నది. 2025 జనవరి 27న కోహీర్ పట్టణాన్ని మున్సిపాలిటీగా �
గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా (Kohir Municipality) ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడ్డ పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో జనవరి 27వ తేదీన మున్సిపాలిటీగా ప్రకటి
Kohir Municipality | సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలంలో కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీగా ఏర్పడి నాలుగు నెలలు గడుస్తున్నా, వారికి జనవరి నుంచి