మొంథా తుఫాన్తో కురిసిన భారీ వర్షానికి సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బుధవారం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరి, మొక్కజొన్న,పత్తి పంటలు నేలకొరిగాయి. కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వడ�
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. లింగాల రాజయ్య(57) అనే రైతు బుధవారం తన వ్యవసాయ పొలం వద్ద వరికొయ్యలను కాల్చాడు. ఈ క్రమంలో పొగలు బాగా లేచి ఊపిరాడక ఆయన చేనులోనే చనిపోయా�
ఆస్తి రాయించుకొని వెళ్లగొట్టారని వృద్ధుడు తహసీల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. కోహెడ మండలం ఒగులాపూర్ గ్రామానికి చెందిన వృద్ధ రైతు మెరుగు చంద్రయ్య పిల్లలు చూడటం లేదని, తన పేరున ఉన్న భూమిని రిజిస్ట్రేష�