Mission Bhagiratha | కాంగ్రెస్ పాలనలో తాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మహిళలు, గ్రామస్తులు ఏకమై తమకు తాగునీరు రావడం లేదంటూ నిరసన గళమెత్తారు.
చెంతనే కృష్ణా నదీ జలాలు గల గలా పారుతున్నా తమకు మాత్రం సాగునీళ్లు అందడం లేదు.. కనీసం చెరువులు కుంటలన్నా నింపుకుందామనుకున్నా కాల్వలు లేకపాయే.. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి సేద్యం చేస్తు ప్రతీసారి సాగు చేసి�
తండ్రిని చంపిన తనయుడు
| నిత్యం మద్యం సేవిస్తూ కుటుంబ సభ్యులను వేధిస్తున్న తండ్రిని.. సొంత కుమారుడే కొట్టి చంపాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలోని కోడేరు మండల కేంద్రంలో