శ్రీనిధి బీ-డబ్స్ వర్సిటీ బాస్కెట్బాల్ టోర్నీకి ఈ నెల 18వ తేదీన తెరలేవనుంది. మొత్తం 14 స్కూళ్ల నుంచి దాదాపు 100 మందికి పైగా ప్లేయర్లు ఈ టోర్నీలో పోటీపడబోతున్నారు. అమెరికాలో బాస్కెట్బాల్ లీగ్ తరహాలో దేశ�
న్యూయార్క్: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజం కోబి బ్రయాంట్ లోకాన్ని వీడి రెండేండ్లు గడిచినా అతడిపై ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు. అతడి వస్తువులను వేలం వేస్తే కండ్లు చెదిరే ధర పలుకుతున్నాయి. నిరుడు �