సామాజిక మాధ్యమ వేదికల యూజర్లకు కేవైసీ (నో యువర్ కస్టమర్) పరిశీలన తప్పనిసరి చేయాలని పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. ఆన్లైన్లో మహిళలు, మైనర్లకు రక్షణ కల్పించేందుకు ఇది తప్పక అమలు చేయాలని పేర్కొన్న
రేషన్ కార్డుకు ఈకేవైసీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసిన విషయం విదితమే. ఆహార భద్రత కార్డులోని సభ్యులందరూ రేషన్ దుకాణానికి వెళ్లి ఈకేవైసీ(నో యువర్ కస్టమర్) చేయించుకోవాలని సూచించింది
ఖాతాదారుల్ని ‘నో యువర్ కస్టమర్'(కేవైసీ)ను అప్డేట్ చేసుకోవాలని పలు బ్యాంక్లు కోరుతున్నాయి. ఇప్పటికే మీరు బ్యాంక్కు సంబంధిత ధృవపత్రాల్ని సమర్పించి, చిరునామాలో మార్పు లేకపోతే అప్డేట్ కోసం ఆయా బ్య�
Cyber Fraud | కేవైసీ, పాన్ డిటైల్స్ అప్ డేట్ పేరిట వచ్చిన ఫేక్ లింక్స్ క్లిక్ చేసిన 40 మంది ముంబైకర్లు ప్రైవేట్ బ్యాంకు ఖాతాదారులు రూ. లక్షల్లో డబ్బులు కోల్పోయారు.