Dead Body | నాగర్ కర్నూల్ (Nagarkurnool District) జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామ సమీపంలోని కేఎన్ఐ కాలువలో గుర్తు తెలియని యువకుడి మృతదేహాం ఆదివారం లభ్యమైంది.
మండలంలోని నిజాలాపూర్ గ్రామానికి కేఎల్ఐ నీళ్లు రాకపోవడంతో పంటలు ఎండుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఈ నెల 13వ తేదీన ‘రైతున్న వరి గోస’ అనే కథనంతో రైతులు పడుతున్న ఇబ్బందులను, కేఎల్ఐ నీళ్లు రాకుంటే సూమారుగా 300 �
అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లిలో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు కరెంటు కొతలతో బోరుబావుల్లో సాగునీరు అందక ఆరుగాలం కష్టించిన పండించిన పంట కండ్ల ముందే కనుమరుగవుతున్నది.
Nagar Kurnool | నాగర్కర్నూల్(Nagar Kurnool) జిల్లాలో ఓ ఆటో(Auto accident )కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే..నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపాన ఉన్న సరస్వతి ఆలయం పక్కనగల కేఎల్ఐ కాలువ