కర్ణాటకలో వ్యవసాయానికి సరిగా కరెంట్ అందక అక్కడి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓట్లు అడుగుతున్నారని మంత్రి తన్నీర�
ఈ ఏడాది సముచిత సాంకేతిక నైపుణ్యాలను పరిచయం చేయడంలో చేసిన విశేష కృషికిగాను కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ ప్రతిష్టాత్మక కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) అవార్డును అందుకుంది.
విదేశాల్లో విద్యను అభ్యసించడం ఉజ్వల భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, దీనిపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన ఉండాలని ‘వై యాక్సిస్ సొల్యూషన్స్' అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హసన్ అన్నారు. రంగ�