కేఎల్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన కేఎల్హెచ్ హైదరాబాద్ క్యాంపస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్ఏయూ) మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం కుదిరింది.
ప్రపంచాన్ని శాసిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతలో ప్రస్తుతం కొనసాగుతున్న ధోరణులపై చర్చించేందుకు కొండాపూర్లోని కేఎల్హెచ్ క్యాంపస్లో అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిట�
వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ వ్యవస్థలో, సాంకేతిక పరివర్తన శక్తిని ఉపయోగించడం, ఆవిష్కరణలలో అగ్రగామిగా నిలవడం ఎంతో కీలకమని కేఎల్ డీమ్డ్ టుబీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్, డాక్టర్ జి.పార్థ సా�