రైతుబంధు.. ఈ పేరు వింటే వెంటనే కేసీఆర్ గుర్తొస్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం అందుకుంది. సమయం రాగానే టంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. వాటిని పెట్టుబ�
ఇక నుంచి ఈకేవైసీ ఉంటేనే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి వర్తించనున్నది. లేని రైతులకు ఈ పథకం కింద లబ్ధి చేకూరదని, వెంటనే ఈ ప్రక్రియ చేపట్టాలని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి ప్రియదర్శిని ఒక ప్రకటనల�