బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ సభకు రైతులు, యావత్ ప్రజానీకం భారీగా తరలిరావాలని, సభను విజయవంతం చేయాలని పార్టీ కిసాన్ సమితి మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్రావు కదం పిలుపునిచ్చారు. నాందేడ్ జిల్�
దేశంలో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఈ దశలో తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ �